ETV Bharat / city

రామోజీ రావుకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు

author img

By

Published : Apr 1, 2020, 1:41 PM IST

కరోనాపై ప్రభుత్వ పోరుకు రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్​ రామోజీరావు మద్దతుగా నిలిచారని మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. సీఎం సహాయ నిధికి రూ.10కోట్లు విరాళం ప్రకటించినందుకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

ramoji rao
ramoji rao

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావుకు మంత్రి కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. సీఎం సహాయనిధికి రూ.10 కోట్లు విరాళం ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. కరోనాపై ప్రభుత్వ పోరుకు మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు.

  • కరోనా వైరస్ పై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరుకు మద్దతుగా నిలిచి రు.10 కోట్లు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం ప్రకటించిన శ్రీ రామోజీ రావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏#TelanganaFightsCorona #TelanganaCMRF

    — KTR (@KTRTRS) April 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: కరోనాపై పోరాటానికి రామోజీ సంస్థల భారీ విరాళం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.