రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావుకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. సీఎం సహాయనిధికి రూ.10 కోట్లు విరాళం ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. కరోనాపై ప్రభుత్వ పోరుకు మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు.
-
కరోనా వైరస్ పై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరుకు మద్దతుగా నిలిచి రు.10 కోట్లు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం ప్రకటించిన శ్రీ రామోజీ రావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏#TelanganaFightsCorona #TelanganaCMRF
— KTR (@KTRTRS) April 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">కరోనా వైరస్ పై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరుకు మద్దతుగా నిలిచి రు.10 కోట్లు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం ప్రకటించిన శ్రీ రామోజీ రావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏#TelanganaFightsCorona #TelanganaCMRF
— KTR (@KTRTRS) April 1, 2020కరోనా వైరస్ పై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరుకు మద్దతుగా నిలిచి రు.10 కోట్లు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం ప్రకటించిన శ్రీ రామోజీ రావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏#TelanganaFightsCorona #TelanganaCMRF
— KTR (@KTRTRS) April 1, 2020
ఇదీ చూడండి: కరోనాపై పోరాటానికి రామోజీ సంస్థల భారీ విరాళం