ETV Bharat / city

'దేశంలోని మొత్తం నిఘానేత్రాల్లో 65 శాతం హైదరాబాద్​లోనే...'

author img

By

Published : Nov 21, 2020, 3:21 PM IST

రాష్ట్రం ఏర్పడిన అతిస్వల్ప సమయంలోనే కుదురుకోవడమే కాకుండా... అభివృద్ధిలో అగ్రపథాన నిలిపామని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్​ వెల్లడించారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారానికి నేటి నుంచి శ్రీకారం చుడుతున్న కేటీఆర్​.... ఈటీవీ-భారత్​కు ప్రత్యేక ఇంటర్య్వూ ఇచ్చారు. రాష్ట్రం ఏర్పడే సమయంలో శాంతి భద్రతల విషయంలో ఉన్న ఆందోళనలను పటాపంచలు చేస్తూ... ఈరోజు అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించే స్థాయికి హైదరాబాద్​ను తీసుకొచ్చామని వివరించారు. దేశంలోని సీసీ కెమెరాల్లో 65 శాతం నిఘా నేత్రాలు నగరంలోనే ఉన్నాయని స్పష్టం చేశారు.

minister ktr interview on ghmc elections
minister ktr interview on ghmc elections

'దేశంలోని మొత్తం నిఘానేత్రాల్లో 65 శాతం హైదరాబాద్​లోనే...'

ఇదీ చూడండి: భాగ్యనగరంలో ప్రగతి రథం... పెట్టుబడుల పథం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.