ETV Bharat / city

కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీపై హైకోర్టులో విచారణ

author img

By

Published : Jan 19, 2021, 11:40 AM IST

Updated : Jan 19, 2021, 11:57 AM IST

ts hc
ts hc

11:38 January 19

కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ అంశంపై దాఖలైన పిల్‌పై విచారణ

కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ అంశంపై దాఖలైన పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. అత్యవసర విచారణ జరపాలని న్యాయస్థాన్ని న్యాయవాది రంగయ్య  కోరారు. గతంలో దాఖలు చేసిన పిల్‌పై విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు.  

అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని హైకోర్టు పేర్కొంది. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ను ఆశ్రయించొచ్చని సూచించింది.  

ఇదీ చదవండి: కరోనా టీకాపై మీ డౌట్స్​ ఇవేనా?

Last Updated : Jan 19, 2021, 11:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.