ETV Bharat / city

Viveka: వివేకా హత్య కేసులో 8 గంటలుగా ఆ ముగ్గురి విచారణ

author img

By

Published : Jun 10, 2021, 6:46 PM IST

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఏపీలోని కడప కేంద్రకారాగారంలోని అతిథి గృహంలో ముగ్గురు నిందితులను అధికారులు విచారిస్తున్నారు.

viveka murder case
https://react.etvbharat.com/telugu/telangana/state/hyderabad/emcet-online-application-deadline-extended-once-again/ts20210610171129462

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఏపీలోని కడప కేంద్రకారాగారంలోని అతిథి గృహంలో ముగ్గురు అనుమానితులు దస్తగిరి, హిదాయ్ తుల్లా, కిరణ్‌కుమార్ యాదవ్​లను 8 గంటలుగా విచారిస్తున్నారు.

డ్రైవర్‌ దస్తగిరితో కొందరు సీబీఐ అధికారులు పులివెందుల బయల్దేరి వెళ్లారు. మిగిలిన ఇద్దరు అనుమానితులను కడపలోనే అధికారులు ప్రశ్నిస్తున్నారు.

ఇదీచదవండి: Emcet: ఎంసెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు మరోసారి పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.