ETV Bharat / business

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఇలా..

author img

By

Published : Dec 16, 2022, 11:47 AM IST

gold rate today
బంగారం ధర

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం రూ.120 మేర తగ్గి.. ప్రస్తుతం రూ.55,600 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.300 తగ్గి.. ప్రస్తుతం రూ.68,500 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.55,600గా ఉంది. కిలో వెండి ధర రూ.68,500 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.55,600 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.68,500గా ఉంది.
  • Gold price in Vizag: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.55,600గా ఉంది. కేజీ వెండి ధర రూ.68,500వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.55,600 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.68,500గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,790 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 23.97 డాలర్ల వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.14,41,184 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.14,41,184
ఇథీరియంరూ.1,05,196
టెథర్​రూ.82.85
బైనాన్స్​ కాయిన్​రూ.21,631
యూఎస్​డీ కాయిన్రూ.82.84

స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 232 పాయింట్ల నష్టంతో 61,566 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 80 పాయింట్లు కోల్పోయి 18,335 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో రిలయన్స్​, భారతీ ఎయిర్​టెల్​, టెక్​ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్​, పవర్ గ్రిడ్​ షేర్లు లాభాల్లో ఉండగా.. ఎన్టీపీసీ, సన్​ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండస్​ఇండ్ బ్యాంక్​, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి విలువ:
డాలర్‌తో రూపాయి మారకం విలువ 4 పైసలు తగ్గి ప్రస్తుతం రూ. 82.80 వద్ద ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.