ETV Bharat / business

Gold Rate Today : బంగారం ధరకు రెక్కలు.. మళ్లీ ఆల్​టైమ్​ హై.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

author img

By

Published : May 5, 2023, 11:32 AM IST

Gold And Silver Rates In AP And Telangana
భారీగా పెరిగిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయంటే?

Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర రూ.1600 పెరిగి.. ప్రస్తుతం రూ.63,620కి చేరుకుంది. మరోవైపు, కిలో వెండి ధర రూ.2,770పెరిగి.. ప్రస్తుతం రూ.79,470 వద్ద కొనసాగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

  • Gold price in Hyderabad : హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.63,620 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.79,470 రూపాయలుగా ఉంది.
  • Gold price in Vijayawada : విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.63,620గా ఉంది. కిలో వెండి ధర రూ.79,470 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vishakhapatnam : వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.63,620 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.79,470గా ఉంది.
  • Gold price in Proddatur : ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.63,620గా ఉంది. కేజీ వెండి ధర రూ.79,470 వద్ద ఉంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 2,048 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 26.00 డాలర్ల వద్ద ఉంది.

పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64 ఉంది. డీజిల్ ధర 97.80 రూపాయలుగా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర .96.72 రూపాయలుగా ఉంటే.. డీజిల్ ధర రూ.89.62గా ఉంది.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ ధర రూ.23,84,647 పలుకుతోంది. ఇథీరియం, బైనాన్స్​ కాయిన్​, క్రిప్టోకరెన్సీలతో.. పాటుగా మిగతా వాటి ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.23,84,647
ఇథీరియంరూ.1,54,855
టెథర్​రూ.81.70
బైనాన్స్​ కాయిన్​రూ.26,572
యూఎస్​డీ కాయిన్రూ.81.66

నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు..
అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల సంకేతాల కారణంగా.. దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు శుక్రవారం భారీ నష్టాలతో ప్రారంభయయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజ్‌​ (బీఎస్​ఈ) సెన్సెక్స్​ 500 పాయింట్లు నష్టపోయి 61,250 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ.. 135 పాయింట్లు తగ్గి 18,120 పాయింట్లకు చేరింది. సెన్సెక్స్​ 30 సూచీలో టైటాన్​, ఐసీఐసీఐ బ్యాంక్​, యాక్సిస్​ బ్యాంక్, ఎల్ ఆండ్ టీ, మారుతీ, కోటక్ బ్యాంక్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్, ఐటీసీ, టాటా మోటార్స్​, పవర్​ గ్రిడ్​, హిందుస్థాన్ యునీలివల్​, నెస్లే ఇండియా స్టాక్స్​ లాభాల్లో ఉన్నాయి. సన్ ఫార్మా, రిలయన్స్​, టీసీఎస్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, ఎన్టీపీసీ, విప్రో, టెక్​ మహీంద్రా కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.