ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

author img

By

Published : Mar 18, 2022, 1:21 PM IST

Gold Rate today
స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. ఎపీ, తెలంగాణలో ఎంతంటే?

Gold Rate today: బంగారం, వెండి ధరలు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.53వేల పైకి చేరింది.

Gold Price Today: గతవారం భారీగా తగ్గిన బంగారం ధర మళ్లీ పెరుగుతోంది. గురువారంతో పోల్చితే శుక్రవారం కాస్త వృద్ధి చెందింది. వెండి ధర కూడా అదే బాటలో పయనిస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Gold price in Hyderabad: హైదరాబాద్​లో 10 గ్రాముల బంగారం ధర రూ.53,170గా ఉంది. కిలో వెండి ధర రూ.69,845 వద్ద కొనసాగుతోంది.

Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ. 53,170గా, కేజీ వెండి ధర రూ.69,845గా ఉంది.

Gold price in Vizag: వైజాగ్​లో 10 గ్రాముల పసిడి ధర రూ.53,170 కాగా.. కిలో వెండి ధర రూ.69,845.

స్పాట్​ గోల్డ్ ధర ఎంతంటే..

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు స్పాట్​ గోల్డ్ ధర ధర 1,932 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 25 డాలర్లుగా ఉంది.

ఇదీ చదవండి: ఆ రోజే చివరి తేదీ.. ఆదాయపు పన్ను లెక్క చూసుకోండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.