ETV Bharat / briefs

రోడ్డు ప్రమాదంలో ఫోటోగ్రాఫర్​ మృతి

author img

By

Published : May 30, 2019, 9:39 PM IST

జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ఫోటోగ్రాఫర్ మృతి చెందాడు. మృతుని కుంటుంబానికి పరిహారం ఇప్పించాలని బంధువులు ధర్నా నిర్వహించారు.

బంధువులు ధర్నా

జోగులాంబ గద్వాల జిల్లాలోని ధరూర్ మండలం వీరాపురంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో అల్లాపాడుకు చెందిన ఫోటోగ్రాఫర్ నరసింహ(35) అక్కడిక్కడే మృతి చెందాడు. తెల్లపాడు నుంచి ఎర్రవల్లి చౌరస్తాకు వెళ్తుండగా వీరాపురం సమీపంలో ట్రాక్టర్ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన నరసింహ అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న కుంటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతుడిది బీద కుంటుంబమని... వారిని ఆదుకోవాలని అంబేడ్కర్​ కూడలిలో బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు నచ్చజెప్పినా లాభంలేకపోయింది. స్థానిక ఎమ్మార్వో జ్యోతి ఆదుకుంటానని హామీ ఇవ్వగా... బంధువులు నిరసన విరమించారు.

బంధువులు ధర్నా

ఇవీ చూడండి: నోటిమాటే నిజమైంది..

Intro:tg_mbnr_05_30_road_pramadam_lo_photo_grafar_mruthi_av_c6
రోడ్డు ప్రమాదంలో ఫోటోగ్రాఫర్ మృతి , పరిహారం ఇప్పించాలని రోడ్డుపై ధర్నా .
vo
జోగులాంబ గద్వాల జిల్లా లోని ధరూర్ మండలం అల్లా పాడు గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ నరసింహ 35 ఉదయాన్నే తెల్లపాడు గ్రామం నుండి ఎర్రవల్లి చౌరస్తా కు వెళుతుండగా వీరాపురం సమీపంలో ట్రాక్టర్ ఢీకొనడంతో నరసింహ ఫోటోగ్రాఫర్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతి చెందిన కుటుంబము నిరుపేద కుటుంబం మనీ కుటుంబాన్ని ఆదుకోవాలని అంబేద్కర్ చౌరస్తా వద్ద కుటుంబ సభ్యులు రోడ్డుపై ధర్నా చేపట్టారు. పోలీసులు కుటుంబ సభ్యులకు నచ్చ చెప్పినా వినక పోవడంతో స్థానిక ఎమ్మార్వో జ్యోతి కుటుంబ సభ్యులకు ఆదుకుంటామని చెప్పడంతో ధర్నా విరమించారు.


Body:babanna


Conclusion:gadwal

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.