ETV Bharat / crime

తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట.. కుటుంబం ఆత్మహత్యాయత్నం

author img

By

Published : Oct 28, 2021, 12:12 PM IST

Updated : Oct 28, 2021, 12:51 PM IST

parigi-tahsildars-office
పెట్రోలు పోసుకుని ఐదుగురు ఆత్మహత్యాయత్నం

12:03 October 28

పెట్రోలు పోసుకుని ఐదుగురు ఆత్మహత్యాయత్నం

వికారాబాద్ జిల్లాలోని పరిగి తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. పెట్రోలు పోసుకుని ఐదుగురు కుటుంబసభ్యులు ఆత్మహత్యాయత్నం చేశారు. తమపేరు మీద వారసత్వ భూమిని నమోదు చేయలేదని ఆరోపించారు. వారసత్వ భూమి నమోదు చేయడంలో అలసత్వం చూపిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన కుటుంబం... పెట్రోల్​తో వచ్చారు. ఐదుగురు సభ్యులు పెట్రోల్ వేసుకోగా స్థానికులు వారిని అడ్డుకున్నారు.

ఇదీ చూడండి: యూట్యూబ్​ చూసి నాటుబాంబుల తయారీ.. అమ్మడానికి వెళ్తుండగా..

Pharma researchers: చేసింది పీహెచ్​డీ.. చేసేది డ్రగ్స్ తయారీ..

Last Updated :Oct 28, 2021, 12:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.