ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ముగ్గురు తీవ్రవాదులు హతం

author img

By

Published : May 11, 2021, 10:49 AM IST

Updated : May 11, 2021, 11:34 AM IST

అనంతనాగ్​ జిల్లా ఎన్​కౌంటర్​, vailoo encounter
ఎన్​కౌంటర్​లో తీవ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్​ అనంతనాగ్​ జిల్లాలో జరిగిన ఎన్​కౌంటర్​లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. వీరు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారుగా బలగాలు అనుమానిస్తున్నాయి.

జమ్ముకశ్మీర్​లో​ ఎన్కౌం​టర్ జరిగింది. అనంతనాగ్ జిల్లా కోకెర్ నాగ్ ప్రాంతంలోని వైలూ వద్ద భద్రతా దళాలు, తీవ్రవాదులు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ క్రమంలో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు.

ఈ ముగ్గురు ముష్కరులు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారని అధికారులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి : రైల్వే, కేంద్ర బలగాలపై కరోనా పంజా!

Last Updated :May 11, 2021, 11:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.