ETV Bharat / bharat

సీఆర్​పీఎఫ్​ స్థావరంపై గ్రెనేడ్​ దాడి

author img

By

Published : Jan 13, 2021, 7:48 PM IST

grenade attack in srinagar
శ్రీనగర్​లో సీఆర్​పీఎఫ్​ జవాన్ల స్థావరంపై గ్రెనేడ్​ దాడి

శ్రీనగర్​లోని రెయిన్​వారీ ప్రాంతంలో సీఆర్​పీఎఫ్​ జవాన్ల స్థావరంపై గ్రెనేడ్ దాడి చేశారు ఉగ్రవాదులు. ఈ దాడిలో ప్రాణనష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు.

శ్రీనగర్​లో సీఆర్​పీఎఫ్​ జవాన్ల స్థావరంపై కొందరు ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడి చేశారు. బుధవారం రెయిన్​వారీ చౌక్​ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ప్రాణ నష్టమేమీ జరగలేదని అధికారులు పేర్కొన్నారు.

ఓల్డ్​సిటీలోని రెయిన్​వారీ ప్రాంతంలో సీఆర్​పీఎఫ్ జవాన్లు ఏర్పాటు చేసిన మొబైల్​ సెక్యూరిటీ చెక్​ పాయింట్​ వద్ద ఉగ్రవాదులు దాడి చేశారని తెలిపారు.

ఇదీ చదవండి:శుక్రవారం కొత్త పార్లమెంట్ నిర్మాణం షురూ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.