ETV Bharat / bharat

'గుజరాతీల్ని తిట్టేవాళ్లకు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది'

author img

By

Published : Oct 19, 2022, 5:38 PM IST

Updated : Oct 19, 2022, 7:00 PM IST

గుజరాత్​ను, ఆ రాష్ట్ర పౌరులను దూషించేవారికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గుజరాత్​ జూనాగఢ్​లో జరిగిన సభలో ఆయన ఈ వాఖ్యలు చేశారు.

pm modi gujarat visit
pm modi gujarat visit

గుజరాత్​ను, ఆ రాష్ట్ర పౌరులను దూషించేవారికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గుజరాత్​ జూనాగఢ్​లో జరిగిన సభలో ఆయన ఈ వాఖ్యలు చేశారు. కొన్ని పార్టీలు గుజరాత్​ను, గుజరాతీలను తిట్టడమే పనిగా పెట్టుకున్నాయని.. అలా చేయకపోతే వారి పని పూర్తి కాలేదని భావిస్తున్నాయని విమర్శించారు. గుజరాత్​ ప్రతిష్ఠను దిగజార్చేవారని క్షమించాలా అని అక్కడి ప్రజల్ని ప్రశ్నించారు.

Last Updated :Oct 19, 2022, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.