ETV Bharat / bharat

సెలూన్​కు కన్నం వేసి నగల దుకాణంలో చోరీ

author img

By

Published : Nov 16, 2020, 6:18 PM IST

Updated : Nov 16, 2020, 8:14 PM IST

Major theft -in Jewellery -in Kochi- ernakulam
సెలూన్​కు కన్నం వేసి.. నగల దుకాణంలో చోరీ

కేరళలోని ఓ నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. 3కిలోల బంగారం, 25కిలోల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు దుండగులు. షాపు యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సెలూన్​కు కన్నం వేసి.. నగల దుకాణంలో చోరీ

కేరళ ఎర్నాకుళం జిల్లా ఎలూరు నగరంలోని ఐశ్వర్య బంగారం దుకాణంలో భారీ చోరీ జరిగింది. నగల దుకాణానికి ఆనుకొని ఉన్న సెలూన్​ షాపుకు కన్నం వేసి దుండగులు బంగారం షాపులోకి ప్రవేశించారు. మూడు కిలోల బంగారం, 25కిలోల వెండి ఆభరణాలను అపహరించారు. షాపు యజమాని సోమవారం ఉదయం దుకాణం తెరవటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Major theft -in Jewellery -in Kochi- ernakulam
గోడకు కన్నం వేసి
Major theft -in Jewellery -in Kochi- ernakulam
ఘటనా ప్రదేశాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

యజమాని ఇచ్చిన ఫిర్యాదుతో డాగ్​ స్క్వాడ్, ఫింగర్​ ప్రింట్​ నిపుణులతో పోలీసులు రంగంలోకి దిగారు పోలీసులు. దర్యాప్తు ప్రారంభించారు. దుకాణంలోకి సీసీ కెమెరాలు సైతం పనిచేయటంలేదని యజమాని తెలిపారు.

Major theft -in Jewellery -in Kochi- ernakulam
సెలూన్​ షాపుకు కన్నం వేసి
Major theft -in Jewellery -in Kochi- ernakulam
చోరీ జరిగిన నగల దుకాణం
Last Updated :Nov 16, 2020, 8:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.