ETV Bharat / bharat

'మహా'లో ఆగని కరోనా ఉద్ధృతి- మరో 63 వేల కేసులు

author img

By

Published : May 1, 2021, 8:56 PM IST

Updated : May 1, 2021, 9:14 PM IST

దేశంలో కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. మహారాష్ట్రలో శనివారం ఒక్కరోజే 63,282 మందికి కొవిడ్​ సోకింది. కర్ణాటకలో 40,990 మంది వైరస్ బారిన పడ్డారు.

corona cases
మహారాష్ట్రలో కరోనా కేసులు

దేశంలోని వివిధ రాష్ట్రాలలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మహారాష్ట్రలో శనివారం ఒక్కరోజే 63,282 మందికి కరోనా సోకింది. 802 మంది మృతి చెందారు. ఒక్క ముంబయిలోనే 3,908 మంది వైరస్ బారిన పడ్డారు. నాగ్​పుర్​ జిల్లాలో 6,576 మందికి కొవిడ్​ సోకినట్లు తేలింది.

కర్ణాటకలో శనివారం 40,990 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ కాగా.. మరో 271 మంది ప్రాణాలు కోల్పోయారు.

వివిధ రాష్ట్రాల్లో ఒక్కరోజులో నమోదైన కరోనా కేసులు

రాష్ట్రంకరోనా కేసులు మరణాలు
కేరళ 35,636 48
తమిళనాడు 19,588 147
గుజరాత్13,847 172
రాజస్థాన్17,652 160
బంగాల్17,512 103
ఉత్తర్​ప్రదేశ్​30,317303

ఇదీ చూడండి: 'ప్రాణాలు పోతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాం?'

ఇదీ చూడండి: ఆక్సిజన్​ కొరతతో 12 మంది కరోనా రోగులు మృతి

Last Updated : May 1, 2021, 9:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.