ETV Bharat / bharat

Covid In India: 67 వేల కేసులు.. 2వేలకుపైగా మరణాలు

author img

By

Published : Jun 17, 2021, 9:15 AM IST

Updated : Jun 17, 2021, 10:38 AM IST

దేశంలో రోజువారీ కరోనా కేసులు మళ్లీ కాస్త పెరిగాయి. కొత్తగా 67,208 మందికి కొవిడ్​ సోకింది. మరో 2,330 మంది మరణించారు. బుధవారం 19.31 లక్షల నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.

India corona cases news
కరోనా కేసులు

దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య కాస్త పెరిగింది. కొత్తగా 67 వేల 208 మంది వైరస్ బారిన పడ్డారు. మహమ్మారి ధాటికి మరో 2,330 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • మొత్తం కేసులు: 2,97,00,313
  • మొత్తం మరణాలు: 3,81,903
  • కోలుకున్నవారు: 2,84,91,670
  • యాక్టివ్ కేసులు: 8,26,740

బుధవారం 19,31,249 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. దీనితో ఇప్పటివరకు చేసిన మొత్తం పరీక్షల సంఖ్య 38,52,38,220కు చేరింది.

ఇదీ చూడండి: కరోనాతో 243 రోజులు పోరాడినా..!

ఇదీ చూడండి: ఆ రెండు టీకాలతో పిల్లల్లో కరోనాకు చెక్​!

కరోనాపై పోరులో భాగంగా ఇప్పటివరకు 26.55 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. బుధవారం 19 లక్షల 31 వేల మందికి టీకా ఇచ్చినట్లు తెలిపింది.

ఇవీ చూడండి:

తీవ్రస్థాయి కొవిడ్‌ రోగుల పాలిట సంజీవని!

'లక్షణాలు లేని రోగుల్లో దీర్ఘకాల కరోనా'

Last Updated : Jun 17, 2021, 10:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.