ETV Bharat / bharat

నదిలో పడవ బోల్తా- 29 మంది గల్లంతు!

author img

By

Published : Sep 26, 2021, 1:36 PM IST

బిహార్​లోపడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. అనేక మంది గల్లంతయ్యారు.

Boat capsizes in Bihar
బిహార్​లో పడవ బోల్తా

బిహార్​ తూర్పు చంపారన్‌లో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. అనేక మంది గల్లంతయ్యారు.

Boat capsizes in Bihar
బిహార్​లో పడవ బోల్తా

షికార్‌గంజ్​ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోధియా హరాజ్‌లోని సికారహనా నదిలో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో 30 మంది పడవలో ఉన్నట్లు సమాచారం. పోలీసులు, స్థానిక పాలనా యంత్రాంగం, స్థానిక ప్రజలు సహాయక చర్యలు చేపట్టారు.

ఇదీ చూడండి: జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ఇద్దరు ఉగ్రవాదులు హతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.