ETV Bharat / bharat

దేశంలో 1694కు పెరిగిన కరోనా మరణాలు

author img

By

Published : May 6, 2020, 9:12 AM IST

Updated : May 6, 2020, 9:44 AM IST

Total number of #COVID19 positive cases in India rises to 49,391
24 గంటల్లోనే మరో 126 మంది మృతి

09:38 May 06

corona toll in india rises to 1694
దేశంలో కరోనా వివరాలు

భారత్​లో కరోనా విజృంభిస్తోంది. మొత్తం కేసులు 50 వేలకు చేరువయ్యాయి. 24 గంటల వ్యవధిలో దేశంలో మరో 2,958 మందికి వైరస్​ సోకింది. మరో 126 మంది చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.  

మహారాష్ట్రలో మృతుల సంఖ్య 617కు చేరింది. కేసులు 15 వేలు దాటాయి. గుజరాత్​లో 368, మధ్యప్రదేశ్​లో 176, రాజస్థాన్​లో 89, దిల్లీలో 64 మంది కొవిడ్​కు బలయ్యారు.  

ఆంధ్రప్రదేశ్​లో 36, తెలంగాణలో 29 మరణాలు సంభవించాయి. 

09:10 May 06

24 గంటల్లోనే మరో 126 మంది మృతి

భారత్​లో కరోనా విజృంభిస్తోంది. కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 126 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 2958 మంది వైరస్ బారిన పడ్డారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు వెల్లడించింది.

  • మొత్తం కేసులు      : 49391
  • యాక్టివ్ కేసులు      : 33514
  • మరణాలు            : 1694
  • కోలుకున్నవారు     : 14182
  • వలస వెళ్లిన వారు  : 1
Last Updated : May 6, 2020, 9:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.