ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీవాసుదేవ్ గీసిన సిర్కా-2020 పెయింటింగ్.. గురువారం నాటి ఆన్లైన్ వేలంలో రూ.2.3 కోట్లు పలికింది. ఫౌండేషన్ ద్వారా కరోనా సహాయక చర్యలకు ఈ నగదును ఉపయోగిస్తామని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.
గతంలో సద్గురు రెండు పెయింటింగులు రూ.9.24 కోట్లకు విక్రయమయ్యాయి. ఈ మొత్తాన్ని కరోనా సహాయక చర్యలకు విరాళంగా ఇచ్చినట్లు ఫౌండేషన్ వెల్లడించింది.
ఇదీ చదవండి:బాలీవుడ్ ట్విట్టర్ వార్ వయా రైతు నిరసనలు