ETV Bharat / bharat

దేశంలో మరో 18,139 మందికి కరోనా

author img

By

Published : Jan 8, 2021, 9:49 AM IST

దేశవ్యాప్తంగా కొత్తగా 18,139 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 234 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య కోటి 4 లక్షల 13 వేలు దాటింది.

India reports 18,139 new COVID-19 cases, 20,539 discharges, and 234 deaths in last 24 hours, as per Union Health Ministry
దేశంలో మరో 18,139 మందికి కరోనా

దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. 20వేలలోపే కొత్త కేసులు నమోదవుతుండటం ఊరట కలిగించే విషయం. దేశవ్యాప్తంగా కొత్తగా 18,139 కరోనా కేసులు వెలుగుచూశాయి. మరో 234మంది ప్రాణాలు కోల్పోయారు. 20,539మంది వైరస్​ నుంచి కోలుకున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.

  • మొత్తం కేసులు: 1,04,13,417
  • క్రియాశీల కేసులు: 2,25,449
  • కోలుకున్నవారు: 1,00,37,39
  • మరణాలు: 1,50,570

ఇదీ చదవండి : 'ఆ నాలుగు రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.