ETV Bharat / bharat

డిసెంబర్​ 4న అఖిలపక్ష సమావేశం- కరోనాపై చర్చ

author img

By

Published : Nov 30, 2020, 2:04 PM IST

Updated : Nov 30, 2020, 2:42 PM IST

Govt calls all-party meeting on December 4 to discuss COVID-19 situation
డిసెంబర్​ 4న అఖిలపక్ష సమావేశం- కరోనాపై చర్చ

13:59 November 30

డిసెంబర్​ 4న అఖిలపక్ష సమావేశం

దేశంలో కరోనా వ్యాప్తిపై చర్చించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షత డిసెంబర్ 4న అఖిలపక్ష భేటీ జరగనుంది. ఉదయం 10:30 గంటలకు జరిగే ఈ సమావేశానికి ఉభయ సభల నుంచి అన్ని పార్టీల నాయకులను ఆహ్వానించనున్నట్లు సమాచారం.

ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, హోం మంత్రి అమిత్​ షా, ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్​ సహా.. పలువురు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. దేశంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి అఖిలపక్ష సమావేశం నిర్వహించడం ఇది రెండోసారి.

ఇదీ చదవండి: టీకా తయారీపై శాస్త్రవేత్తలకు మోదీ ప్రశంసలు

Last Updated :Nov 30, 2020, 2:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.