ETV Bharat / bharat

మహారాష్ట్రలో ఒక్కరోజే కరోనాతో 258 మంది మృతి

author img

By

Published : Jul 17, 2020, 7:54 PM IST

Updated : Jul 17, 2020, 8:32 PM IST

8,308 new #COVID19 positive cases and 258 deaths have been reported in Maharashtra today.
మహారాష్ట్రలో 3 లక్షలకు చేరువలో కరోనా కేసులు

20:20 July 17

మహారాష్ట్రలో 3 లక్షలకు చేరువలో కరోనా కేసులు

మహారాష్ట్రలో కొత్తగా 8 వేల 308 కేసులు నమోదయ్యాయి. దీంతో  మొత్తం కేసుల సంఖ్య 3 లక్షలకు చేరువైంది. ఇప్పటివరకు 2 లక్షల 92 వేల 589 మందికి మహమ్మారి సోకింది. మరో 258 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య 11 వేల 452కు చేరింది.  

వీరిలో 1,20,480 యాక్టివ్​ కేసులు ఉండగా... 1,60,357 మంది కోలుకున్నారు.

19:52 July 17

మహారాష్ట్రలో ఒక్కరోజే 258 మంది మృతి

మహారాష్ట్రలో శుక్రవారం కూడా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 8 వేల 308 మందికి వైరస్​ సోకింది. మరో 258 మంది బలయ్యారు. 

Last Updated : Jul 17, 2020, 8:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.