ETV Bharat / bharat

దేశంలో కొత్తగా 46,964 కరోనా కేసులు

author img

By

Published : Nov 1, 2020, 9:47 AM IST

Updated : Nov 1, 2020, 11:23 AM IST

దేశంలో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. తాజాగా 46,964 మందికి కరోనా సోకింది. మరో 470 మంది మరణించారు.

46,964  #Covid-19 cases and 470 death reported in India
దేశంలో కొత్తగా 46,964 కరోనా కేసులు- 470 మంది మృతి

భారత్​లో కరోనా కేసుల్లో కాస్త తగ్గుదల కనిపించింది. కొత్తగా 46,964 మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 470 మంది కొవిడ్​కు బలయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

46,964  #Covid-19 cases and 470 death reported in India
దేశంలో కొత్తగా 46,964 కరోనా కేసులు

ఇప్పటివరకు 74 లక్షల 91 వేల మందికిపైగా కోలుకున్నారు. ఫలితంగా రికవరీ రేటు 91.54శాతానికి చేరింది. మరణాల రేటు 1.49 శాతానికి క్షీణించింది.

46,964  #Covid-19 cases and 470 death reported in India
దేశంలో కొత్తగా 46,964 కరోనా కేసులు

శనివారం ఒక్కరోజే 10 లక్షల 91 వేల కొవిడ్​ నమూనాలను పరీక్షించగా.. మొత్తం పరీక్షల సంఖ్య 10 కోట్ల 98 లక్షల 87 వేలు దాటిందని ఐసీఎంఆర్​ తెలిపింది.

ఇదీ చూడండి: ఇమార్తీ దేవీకి ఈసీ షాక్- ప్రచారంపై నిషేధం

Last Updated :Nov 1, 2020, 11:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.