ETV Bharat / bharat

దేశంలో కొత్తగా 24,337 కరోనా కేసులు

author img

By

Published : Dec 21, 2020, 10:22 AM IST

దేశంలో కొత్తగా 24,337 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,00,55,560కు చేరింది. కొవిడ్​తో మరో 333మంది మరణించారు.

24,337 new corona cases recorded in india
దేశంలో కొత్తగా 24,337 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 24,337 మంది కరోనా బారిన పడ్డారు. మరో 333 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 3,03,639 యాక్టివ్​ కేసులున్నాయి. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

  • మొత్తం కేసులు - 1,00,55,560
  • మొత్తం మరణాలు - 1,45,810
  • కోలుకున్న వారు - 96,06,111

ఆదివారం దేశవ్యాప్తంగా 9,00,134 నమూనాలను పరీక్షించినట్టు ఐసీఎంఆర్​ తెలిపింది. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 16,20,98,329కు చేరినట్టు వివరించింది.

ఇదీ చదవండి : ఈ 325 రోజుల్లో కరోనా తెచ్చిన మార్పులెన్నో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.