ETV Bharat / bharat

దేశంలో కొత్తగా 18వేల కరోనా కేసులు

author img

By

Published : Mar 7, 2021, 9:34 AM IST

దేశంలో కొత్తగా 18,711 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 100మంది మరణించారు. ఒక్క రోజులో 14 వేల మందికిపైగా వైరస్​ను జయించారు.

18,711 new covid cases registered in India in last 24 hours
దేశంలో కొత్తగా 18వేల కొవిడ్ కేసులు

భారత్​లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. తాజాగా.. 18,711 కేసులు వెలుగుచూశాయి. కోవిడ్​ ధాటికి మరో 100మంది ప్రాణాలు కోల్పోయారు.

మొత్తం కేసులు:1,12,10,799

మొత్తం మరణాలు:1,57,756

యాక్టివ్ కేసులు: 1,84,523

కోలుకున్నవారు: 1,08,68,520

మరోవైపు.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్​ విజయవంతంగా సాగుతోంది. దీనిలో భాగంగా ఇప్పటివరకు 2,09,22,344 టీకా డోసులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:టీకా రెండు డోసులు తీసుకున్నా కరోనా పాజిటివ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.