ETV Bharat / bharat

దేశంలో మరో 11,649 మందికి కరోనా

author img

By

Published : Feb 15, 2021, 9:48 AM IST

దేశ వ్యాప్తంగా కొత్తగా 11,649 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 90 మంది కొవిడ్​ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 1 కోటి 9 లక్షల 16వేలు దాటినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.

11,649 corona cases reported in india latest
దేశంలో మరో 11,649 మందికి కరోనా

దేశ వ్యాప్తంగా కొత్తగా 11,649 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి మరో 90 మంది మరణించగా.. 9,489 మంది కోలుకున్నారు.

  • మొత్తం కేసులు: 1,09,16,589
  • క్రియాశీల కేసులు: 1,39,637
  • కోలుకున్నవారు: 1,06,21,220
  • మరణాలు: 1,55,732

దేశవ్యాప్తంగా కొవిడ్ టీకా పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 82,85,295కు చేరింది.

ఇదీ చదవండి : పేద ప్రజల కోసం ఒక్క రూపాయికే వైద్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.