మత్స్యకారుడి వలకు చిక్కిన అరుదైన చేప.. ధర రూ.3 లక్షలపైనే..

By

Published : Jul 24, 2022, 11:44 AM IST

thumbnail

మత్స్యకారుడి వలలో పడిన తెలియా జాతికి చెందిన ఓ చేప భారీ ధర పలికింది. 32 కేజీల బరువున్న ఈ చేపను కోల్​కతాకు చెందిన ఓ ఫార్మసీ కంపెనీ రూ.3.10 లక్షలకు కొనుగోలు చేసింది. తెలియా చేపలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్లే అంత ధర పలికిందని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ ఘటన ఒడిశా భద్రక్ జిల్లాలో శుక్రవారం జరిగింది. ధమారా నదిలో దొరికిన ఈ చేపను చాందినిపల్ చేపల మార్కెట్లో వేలం వేయగా ఈ భారీ ధర పలికింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.