హైవేపై ప్రమాదం.. పొగమంచు వల్ల అనేక వాహనాలు ఢీ.. కార్లు ధ్వంసం!

By

Published : Feb 19, 2023, 12:53 PM IST

thumbnail

దిల్లీ, ఉత్తర్​ప్రదేశ్​ సరిహద్దులో భారీగా పొగమంచు కురుస్తోంది. దిల్లీ-మేరఠ్ ఎక్స్​ప్రెస్​ హైవేపై పొగమంచు కారణంగా పదుల సంఖ్యలో వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఆదివారం వేకువజామున జరిగిన ఈ ప్రమాదంలో అనేక మంది వాహనదారులకు గాయాలయినట్లు పోలీసులు తెలిపారు. పొగమంచు ప్రభావంతో రోడ్డు కనిపించకపోవడం వల్లే పలు కార్లు, వ్యాన్లు ఒక వాహనాన్ని మరొకటి ఢీకొన్నట్లు చెప్పారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.