వీడియో వైరల్​: జనావాసాల్లో చిరుత సంచారం

By

Published : Nov 25, 2020, 10:47 AM IST

thumbnail

ఉత్తర్​ప్రదేశ్​ ఘజియాబాద్​లో జనావాసాల్లో చిరుత సంచరిస్తూ కనిపించింది. కవినగర్​ ప్రాంతంలో ఇళ్ల మధ్య రోడ్లపై తిరుగుతూ ఉండగా.. ఓ ఇంట్లోని సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​గా మారింది. ఈ విషయం తెలుసుకున్నఅటవీ అధికారులు.. ఆ చిరుతను అడవిలోకి తరలించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.