పాటలు పాడుతూ పాఠశాల శుభ్రం.. విద్యార్థులకు స్వచ్ఛతపై అవగాహన

By

Published : Sep 24, 2022, 2:13 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

thumbnail

ఉత్తర్​ప్రదేశ్​లోని లఖింపుర్ ఖేరీలో పాఠశాలను శుభ్రం చేసేందుకు నడుంకట్టిన ఓ టీచర్.. విద్యార్థులనూ అందులో భాగం చేశారు. పాటతో విద్యార్థులకు స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. దీంతో విద్యార్థులు సైతం ఉల్లాసంగా స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇశానగర్​ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ అయిన కమల్ కుమార్ మిశ్రా... విద్యార్థులకు స్వచ్ఛ భారత్​పై అవగాహన కల్పించేందుకే ఇలా చేస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. అయన చేస్తున్న పనికి పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.