అనారోగ్యంతో ఉన్న మనవడిని తోపుడుబండిపై ఆస్పత్రికి తీసుకెళ్లిన తాత
అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని తోపుడుబండిపై తీసుకెళ్లిన ఘటన ఉత్తర్ప్రదేశ్లోని ఖుషీనగర్లో జరిగింది. రామాజ్ఞ మనవడు గత కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. అంబులెన్స్ సేవల పట్ల అవగాహన లేని రామాజ్ఞ తోపుడుబండిపై ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST