గుజరాత్​లో జోరుగా శాసనసభ ఎన్నికల పోలింగ్

By

Published : Dec 1, 2022, 12:50 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

thumbnail

ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్​లో మొదటి దశ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్​ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఓటు వేసేందుకు ప్రజలు పోలింగ్ స్టేషన్ల ఎదుట బారులు తీరారు. రెండో దశ ఎన్నికలు డిసెంబర్​ 5న జరగనున్నాయి. డిసెంబర్​ 8న ఫలితాలు వెలువడనున్నాయి.

Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.