30 నిమిషాల్లో 23 వేల పేపర్​బోట్ల తయారీ గిన్నిస్​​ బుక్​లో చోటు

By

Published : Nov 16, 2022, 11:17 AM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

thumbnail
()

ఒడిశాలోని కటక్​లో జరుగుతున్న చరిత్రాత్మక బాలి యాత్ర గిన్నిస్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు సంపాదించింది. యాత్రలో భాగంగా సీఎంసీ నిర్వహించిన పేపర్​ బోట్ల తయారీ కార్యక్రమంలో 22 పాఠశాలలకు చెందిన 2121 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 30 నిమిషాల్లో 23 వేలకుపైగా పేపర్​ బోట్లను తయారు చేసి గిన్నిస్​ బుక్​ ఆఫ్ రికార్డ్​ను నెలకొల్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ సుభాశ్​ సింగ్​, జిల్లా కలెక్టర్ భవానీశంకర్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు సంబంధించిన అధికారులు హాజరై సర్టిఫికేట్​ను అందించారు.

Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.