ETV Bharat / state

పాదయాత్ర చేస్తూ... ప్రజల సమస్యలను తెలుసుకుంటూ..

author img

By

Published : Nov 10, 2020, 10:59 AM IST

kadapa mp ys avinash reddy padayatra at kadapa district
పాదయాత్ర చేస్తూ... ప్రజల సమస్యలను తెలుసుకుంటూ..

సీఎం జగన్ పాదయాత్ర చేపట్టి మూడేళ్లు పూర్తైన సందర్భంగా... కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేలా చూస్తున్నారు.

సీఎం జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి మూడు సంవత్సరాలు పూర్తైన సందర్భంగా... పులివెందుల నియోజకవర్గంలోని లింగాల నుంచి పార్నపల్లి చిత్రావతి డ్యామ్ వరకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కారం అయ్యే పనులు పరిష్కరిస్తున్నారు.

ఇదీ చదవండి:

ఆ 6 జిల్లాల్లోనూ ఆరోగ్య శ్రీ విస్తరణ సేవలు..ఇవాళే ముహుర్తం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.