ETV Bharat / state

ఎస్టీ కాలనీలు, తండాల్లో 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌

author img

By

Published : Jul 25, 2019, 11:24 PM IST

ఎస్టీ కాలనీలు, తండాల్లో 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌

ఎస్టీ కాలనీలు, తండాల్లో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఎస్టీ కాలనీలు, తండాల్లో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉచిత విద్యుత్‌పై ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ నుంచి అదనపు వ్యయ ప్రతిపాదనలు అంగీకారం కుదుర్చుకుంది. ఈ పథకానికి ప్రతినెలా 2 డిస్కంల పరిధిలో రూ.81.11 కోట్లు అవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది.

ఇదీ చదవండీ...

రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెడతారా?: చంద్రబాబు

Intro:Ap_Vsp_61_25_CPI_Agitation_On_UP_Girijana_Farmers_Death_Ab_C8_AP10150


Body:ఉత్తరప్రదేశ్లో గిరిజన రైతుల ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో ఇవాళ సీపీఐ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములను కొందరు గూండాలు బలవంతంగా లాక్కొని ప్రయత్నం చేస్తూ గిరిజనులను హత్య చేయడం అమానుషమని సిపిఐ ఆవేదన వ్యక్తం చేసింది ఈ సంఘటనపై దర్యాప్తు చేయాల్సిన ప్రభుత్వం ప్రతి పక్షాలు ఒకరినొకరు నిందించుకుంటూ ఉన్నాయి తప్ప మృతుల బంధువుల పట్ల గాని అమాయక గిరిజనుల పట్ల సానుభూతి చూపించకపోవడం శోచనీయమని సిపిఐ వాపోయింది యూపీఏ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మృతి చెందిన రైతుల కుటుంబాలకు న్యాయం చేయాలని వారిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట సిపిఐ కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు బాధితులకు న్యాయం చేసే వరకు దేశవ్యాప్తంగా తాము పోరాటం కొనసాగిస్తామని సిపిఐ స్పష్టం చేసింది
---------
బైట్ జెవి సత్యనారాయణమూర్తి సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి
--------- ( ఓవర్).


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.