ETV Bharat / state

Gambling: పేకాట ఆడుతున్న అధికారులపై కేసు..రూ.1.85 లక్షలు స్వాధీనం

author img

By

Published : Sep 23, 2021, 9:40 PM IST

Updated : Sep 23, 2021, 10:57 PM IST

pekata
పేకాట

21:38 September 23

పేకాట ఆడుతున్న అధికారులపై కేసు

విశాఖలో పేకాట ఆడుతున్న అధికారులు, రిటైర్డ్ ఉద్యోగులపై కేసు నమోదయింది. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరి నుంచి రూ.1,85,000 స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతున్న బృందంలో జీకే వీధి తహసీల్దార్ బి.శ్రీధర్, తాళ్లవలస ఎస్ఈబీ సీఐ రవి కుమార్, కో ఆపరేటివ్ సీనియర్ ఇన్​స్పెక్టర్ డి. లక్ష్మణరావు, రిటైర్డ్ ఎక్సైజ్ ఇన్​స్పెక్టర్  సయ్యద్ ఖాజా బహదూర్, రిటైర్డ్ ఎస్సై కౌసల్య కుమార్, కాంట్రాక్టర్ వై.సూర్యనారాయణ, పెయింటర్ కృష్ణ ప్రైవేటు ఉద్యోగి కుమారస్వామి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 

ఇదీ చదవండి

ప్రభుత్వ స్థలం తనఖా...స్టాంప్ డ్యూటీ మినహాయిస్తూ నోటిఫికేషన్

Last Updated :Sep 23, 2021, 10:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.