ETV Bharat / state

మండలి బుద్ధప్రసాద్​కు కేశినేని పరామర్శ

author img

By

Published : Apr 15, 2020, 3:45 PM IST

బుద్ధ ప్రసాద్​కు కేశినేని పరామర్శ
బుద్ధ ప్రసాద్​కు కేశినేని పరామర్శ

మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్​ను ఎంపీ కేశినేని నాని, తెదేపా నేతలు పరామర్శించారు.

మాజీ ఉప సభాపతి డా.మండలి బుద్ధప్రసాద్​ను ఎంపీ కేశినేని నాని, తెదేపా నాయకులు పరామర్శించారు. అనారోగ్యంతో మండలి బుద్ధప్రసాద్ తల్లి ప్రభావతి దేవి ఇటీవలే మృతిచెందారు. అవనిగడ్డలోని ఆయన ఇంటికి వెళ్లిన కేశినేని నాని... ప్రభావతి దేవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఇదీ చదవండి:

అనంతలో కరోనా కలకలం... ఎవరిది నిర్లక్ష్యం?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.