ETV Bharat / state

ACCIDENT: బండారుపల్లిలో ట్రాక్టర్​ బోల్తా.. ఇద్దరు కూలీలు మృతి

author img

By

Published : Aug 28, 2021, 10:31 AM IST

Updated : Aug 28, 2021, 1:09 PM IST

Road accident in Bandarupally
బండారుపల్లిలో రోడ్డు ప్రమాదం

10:27 August 28

కాలువ దాటుతున్న సమయంలో ఘటన

గుంటూరు జిల్లా తాడికొండ మండలం బండారుపల్లిలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతిచెందారు. వ్యవసాయ పనులకు ట్రాక్టర్​లో నలుగురు కూలీలు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కూలీలు ప్రయాణిస్తున్న ట్రాక్టర్.. పొలం పక్కనే ఉన్న కాలువ దాటుతున్న సమయంలో వాహనం టైరు పక్కకు ఒరిగింది. ఒక్కసారిగా కాలువలోకి తిరగబడింది. ఇద్దరు పక్కకు దూకగా.. మరో ఇద్దరు ట్రాక్టర్ కింద పడి ప్రాణాలు కోల్పోయారు. 

ఇదీ చదవండీ.. విషాదం: రైలు ఢీకొని ఇద్దరు మృతి

Last Updated :Aug 28, 2021, 1:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.