ఉపాధి లేక.. సూర్యలంక వద్ద సముద్ర తీరంలో చిల్లర నాణేలు ఏరుకుంటున్న వారిపై ఈనాడు, ఈటీవీ భారత్ లో వచ్చిన కథనాలకు స్పందన లభించింది. స్థానిక శైవ క్షేత్ర ఆలయ కమిటీ అధ్యక్షుడు మంతెన దశరథరామరాజు.. మత్స్యకార కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరకులు అందించారు. తమ సమస్యను వెలుగులోకి తెచ్చిన ఈనాడు, ఈటీవీ భారత్తు సూర్యలంక మత్స్యకారులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చూడండి: