ETV Bharat / state

ఈనాడు-ఈటీవీ భారత్​ కథనానికి స్పందన.. మత్స్యకారులకు సరకులు అందజేత

author img

By

Published : May 2, 2020, 2:22 PM IST

Updated : May 2, 2020, 2:39 PM IST

guntur bapatla beach
ఈనాడు, ఈటీవీ కథనానికి స్పందన

లాక్​డౌన్​ ప్రభావంతో పూట గడవక సముద్ర తీరంలో చిల్లర నాణేల కోసం వెతుకుతున్న వైనంపై ఈనాడు, ఈటీవీ భారత్​లో వచ్చిన కథనాలకు స్పందన వచ్చింది. స్థానిక శైవ క్షేత్రం ఆలయ కమిటీ అధ్యక్షుడు వారికి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

ఉపాధి లేక.. సూర్యలంక వద్ద సముద్ర తీరంలో చిల్లర నాణేలు ఏరుకుంటున్న వారిపై ఈనాడు, ఈటీవీ భారత్ లో వచ్చిన కథనాలకు స్పందన లభించింది. స్థానిక శైవ క్షేత్ర ఆలయ కమిటీ అధ్యక్షుడు మంతెన దశరథరామరాజు.. మత్స్యకార కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరకులు అందించారు. తమ సమస్యను వెలుగులోకి తెచ్చిన ఈనాడు, ఈటీవీ భారత్​తు సూర్యలంక మత్స్యకారులు కృతజ్ఞతలు తెలిపారు.

ఇవీ చూడండి:

చిల్లర కోసం... సముద్ర తీరాన గంగపుత్రుల వెతుకులాట

Last Updated :May 2, 2020, 2:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.