ఇవీ చూడండి:
ముఖ్యమంత్రికి వైకాపా శ్రేణుల ధన్యవాదాలు
ముఖ్యమంత్రి జగన్కు వైకాపా శ్రేణులు ధన్యవాదాలు తెలిపాయి. మందడం సీడ్ యాక్సిస్ కూడలిలో వైకాపా కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించి కృతజ్ఞతలు తెలియజేశారు. రైతులకు కౌలు కాల పరిమితి, పెన్షన్ పెంచినందుకు హర్షం వ్యక్తం చేశారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ఆధ్వర్యంలో వైకాపా కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ముఖ్యమంత్రికి వైకాపా శ్రేణుల ధన్యవాదాలు
sample description
TAGGED:
ysrcp mp suresh latest news