ETV Bharat / state

నిలిచిపోయిన బోటు గాలింపు చర్యలు

author img

By

Published : Oct 3, 2019, 8:39 PM IST

'తాత్కాలికంగా నిలిపివేసిన బోటు గాలింపు చర్యలు'

గోదావరిలో కచ్చులూరు వద్ద జరుపుతున్న బోటు గాలింపు చర్యలు తాత్కాలికంగా నిలిపేశామని ధర్మాడి సత్యం తెలిపారు.

'తాత్కాలికంగా నిలిపివేసిన బోటు గాలింపు చర్యలు'

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద జరుపుతున్న బోటు గాలింపు చర్యలు నిలిపివేశామని ధర్మాడి సత్యం తెలిపారు. గోదావరిలో వరద ఉద్ధృతి పెరిగినందున బోటు గాలింపు చర్యలు తాత్కాలికంగా ఆపేశామని అన్నారు. 4 రోజుల తర్వాత మళ్లీ గాలింపు చర్యలు చేపడతామని వెల్లడించారు. గత 2 రోజులుగా గాలింపు జరుపుతున్నా... ప్రయత్నాలు ఫలించలేదు. తొలి రోజు వెయ్యి మీటర్ల ఇనుప తాడు రాయికి తగిలి తెగిపోగా, ప్రస్తుతం వరద నీరు ఎక్కువగా ప్రవహిస్తున్నందున గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది.

ఇదీ చదవండి :

నిలిచిన బోటు అన్వేషణ.. వరద ఉద్ధృతే కారణం

Intro:jk_ap_knl_21_03_attn_annadata_d_pkg_AP10058
యాంకర్, శనగ సాగు రకాలు యాజమాన్యం


Body:శనగ రకాలు యాజమాన్యం


Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.