ETV Bharat / state

నిలిచిన బోటు అన్వేషణ.. వరద ఉద్ధృతే కారణం

author img

By

Published : Oct 3, 2019, 11:40 AM IST

గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతున్న కారణంగా... ప్రమాదానికి గురైన బోటు వెలికితీత పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. వరద ఉద్ధృతి దృష్ట్యా బోటు అన్వేషణ నిలిచిపోయింది. పడవను వెలికితీసేందుకు మూడు రోజులుగా ధర్మాడి సత్యం బృందం చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోగా.... ఇవాళ కూడా పనులు కొనసాగే పరిస్థితి కనిపించడం లేదు.

boat-accident-in-east-godavari

నిలిచిన బోటు అన్వేషణ-వరద ఉద్ధృతే కారణం
Intro:mmmBody:ggConclusion:jj
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.