ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో పొలాల్లోకి దూసుకెళ్లిన కారు, ఒకరు మృతి

author img

By

Published : Aug 12, 2021, 5:30 PM IST

Updated : Aug 12, 2021, 6:14 PM IST

చిత్తూరు జిల్లాలో పొలాల్లోకి దూసుకెళ్లిన కారు, ఒకరు మృతి
చిత్తూరు జిల్లాలో పొలాల్లోకి దూసుకెళ్లిన కారు, ఒకరు మృతి

17:27 August 12

మరో ముగ్గురికి గాయాలు

చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. శ్రీరంగరాజపురం మండలం మంగుంట వద్ద పొల్లాలోకి కారు దూసుకెళ్లి బోల్తాపడింది. ఈఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి.

ఇదీ చదవండి:

Maoists surrendered: పోలీసుల ఎదుట లొంగిపోయిన ఆరుగురు మావోయిస్టులు

Last Updated :Aug 12, 2021, 6:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.