ETV Bharat / crime

శిశువుల విక్రయ ముఠా అరెస్టు.. రూ.50 వేలకు శిశువును అమ్ముతుండగా..

author img

By

Published : Oct 29, 2022, 6:07 PM IST

Updated : Oct 29, 2022, 6:41 PM IST

baby
శిశువుల విక్రయ ముఠా అరెస్టు.

18:04 October 29

గుణదలలో శిశువుల విక్రయ ముఠా అరెస్టు

Children selling gang arrest: విజయవాడలోని గుణదలలో శిశువుల విక్రయ ముఠాను ఐసీడీఎస్‌ అధికారులు పట్టుకున్నారు. రూ.50 వేలకు శిశువును అమ్ముతూ ముఠా... ఐసీడీఎస్‌ అధికారులకు రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడింది. ఇప్పటివరకు నలుగురు శిశువులను విక్రయించినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. దర్యాప్తు కోసం అధికారులు ఒంగోలు, రాజమహేంద్రవరం ప్రాంతాలకు వెళ్లారు. ఈ విషయంపై గుణదల పోలీసులకు ఐసీడీఎస్ అధికారులు ఫిర్యాదు చేశారు.

ఇవీ చదవండి:

Last Updated :Oct 29, 2022, 6:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.