ETV Bharat / city

Lokesh fires on CM Jagan: పోలవరం నిర్వాసితుల పరిహారాన్ని సీఎం పరిహాసం చేశారు: లోకేశ్

author img

By

Published : Mar 5, 2022, 9:56 AM IST

lokesh
పోలవరం నిర్వాసితుల పరిహారాన్ని సీఎం పరిహాసం చేశారు: లోకేశ్

Lokesh on polavaram: పోలవరం నిర్వాసితుల పరిహారాన్ని సీఎం జగన్ పరిహాసం చేశారని.. తెదేపా నేత నారా లోకేశ్​ దుయ్యబట్టారు. అధికారంలోకి వస్తే ఒక్కో నిర్వాసితుడికి రూ.19 లక్షల పరిహారం ఇస్తానని హామీ ఇచ్చి.. ఆ తర్వాత మాట మార్చారన్నారు.

Lokesh on polavaram: పోలవరం నిర్వాసితుల పరిహారాన్ని సీఎం జగన్ పరిహాసం చేశారని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. అధికారంలోకి వస్తే ఒక్కో నిర్వాసితుడికి రూ.19 లక్షల పరిహారం ఇస్తానని హామీ ఇచ్చి.. ఆ తర్వాత రూ.10 లక్షలు ఇస్తానని మాట మార్చారన్నారు. ఇప్పుడు రూ.3 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోను లోకేశ్.. తన ట్విట్టర్ ఖాతాకు జతచేశారు.

  • పోలవరం నిర్వాసితుల పరిహారాన్ని పరిహాసం చేశారు @ysjagan. అధికారంలోకి వస్తే ఒక్కో నిర్వాసితుడికి 19 లక్షల రూపాయల పరిహారం ఇస్తానని హామీ ఇచ్చి...ఆ తరువాత 10 లక్షలు ఇస్తానని మాట మార్చి...ఇప్పుడు 3 లక్షల రూపాయలిచ్చి చేతులు దులుపుకోవాలనుకుంటున్న
    సీఎంని జగన్ 'మోసం' రెడ్డి అనాల్సిందే! pic.twitter.com/vHEiwofS0Y

    — Lokesh Nara (@naralokesh) March 4, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి:

chandrababu : 'రైతులు నష్టపోతే.. ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.