ETV Bharat / city

Minister Vellampally: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి వెల్లంపల్లి

author img

By

Published : Oct 9, 2021, 11:21 AM IST

Updated : Oct 9, 2021, 11:46 AM IST

endowment minister vellampally srinivas visited indrakeeladri
ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవిని దర్శించుకున్న మంత్రి వెల్లంపల్లి

విజయవాడ ఇంద్రకీలాద్రిపై.. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మూడో రోజు ఘనంగా జరుగుతున్నాయి. గాయత్రీదేవి రూపంలో దర్శనమిస్తున్న అమ్మవారిని.. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దర్శించుకున్నారు.

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మూడో రోజూ వైభవంగా జరుగుతున్నాయి. గాయత్రీదేవి రూపంలో దర్శనమిస్తున్న అమ్మవారిని.. దేవాదాయ శాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకుంటున్న భక్తులు.. దేవి అనుగ్రహాన్ని పొందుతున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా.. దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.


ఇదీ చదవండి:

VIJAYAWADA KANAKADURGA TEMPLE: నేడు గాయత్రీదేవి రూపంలో దర్శనమివ్వనున్న బెజవాడ దుర్గమ్మ

Last Updated :Oct 9, 2021, 11:46 AM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.