ETV Bharat / city

బెజవాడలో కేక్​ మిక్సింగ్‌.. ఉత్సాహంగా పాల్గొన్న యువతులు

author img

By

Published : Nov 1, 2021, 3:18 PM IST

కేక్​ మిక్సింగ్‌
కేక్​ మిక్సింగ్‌

విజయవాడ కేక్​ మిక్సింగ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్రిస్మస్​కు ముందస్తుగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కేకుల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని కేర్‌ అండ్‌ షేర్‌ ఛారిటబుల్‌ ట్రస్టుకు అందజేస్తాయనున్నారు.

కేక్​ మిక్సింగ్‌ కార్యక్రమాన్ని విజయవాడ నోవాటెల్‌లో నిర్వహించారు. నగరానికి చెందిన మహిళా ప్రముఖులు, కేర్​​ అండ్​​ షేర్​ ఛారిటబుల్​ ట్రస్టు యువతులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రిస్మస్​ పండుగ సుమారు రెండునెలలు ఉండగానే ఈ కార్యక్రమం నిర్వహించారు.

కేక్‌ తయారిలో అనేక రకాల డ్రైఫ్రూట్స్‌, వివిధ రకాల మధుపానీయాలను కలిపి అద్భుత రుచిని తీసుకొచ్చామని ఎగ్జిక్యూటివ్‌ చెఫ్‌ వినయకుమార్‌ తెలిపారు. ఈ కేకుల అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని కేర్‌ అండ్‌ షేర్‌ ఛారిటబుల్‌ ట్రస్టుకు అందజేస్తామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: AMARAVATHI PADAYATHRA : మరో ముందడుగు... ప్రారంభమైన రైతుల మహాపాదయాత్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.