రైతులకు పంట రుణాలిచ్చేందుకు సిబిల్ స్కోరింగ్ పరిశీలన నిబంధనను సడలించాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో కోరారు. సిబిల్ స్కోర్ పరిశీలన నిబంధన వల్ల పలువురు రైతులు.... బ్యాంకుల నుంచి అప్పులు దొరక్క ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. అన్నదాతల మీద నమ్మకం ఉంచి బ్యాంకులు రుణాలిచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆర్థికశాఖ మంత్రిని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: