Electric Shock: చిత్తూరు జిల్లాలో విషాదం.. నీటి సంపు శుభ్రం చేస్తుండగా విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి

author img

By

Published : May 19, 2023, 10:39 AM IST

Updated : May 19, 2023, 11:09 AM IST

Three people died due

10:35 May 19

చౌటేపల్లి మండలం పెద్దకొండామరిలో ఘటన

Three People Died Due to Electric Shock: చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చౌడేపల్లి మండలం పెద్దకొండామరిలో నీటి సంపు శుభ్రం చేస్తుండగా విద్యుదాఘాతం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవీ చదవండి:

Last Updated :May 19, 2023, 11:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.