ETV Bharat / photos

ఏనుగుపై మోదీ సవారీ- కెమెరాతో ఫొటోలు- కజిరంగ అందాలను వీక్షించాలన్న ప్రధాని

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 9, 2024, 10:25 AM IST

Updated : Mar 9, 2024, 3:26 PM IST

pm modi elephant safari
PM Modi Elephant Safari : ప్రధాని నరేంద్రమోదీ అసోం పర్యటనలో భాగంగా కజిరంగ జాతీయ పార్క్​ను సందర్శించారు. అక్కడ ఏనుగుపై సవారీ చేశారు. ఆ తర్వాత జీపులో సఫారీకి వెళ్లారు. శనివారం తెల్లవారుజామున అభయారణ్యంలోని సెంట్రల్‌ కొహోరారేంజ్‌ను సందర్శించిన ప్రధాని మోదీ ఈ అరణ్యంలోని ప్రకృతి అందాలను, జంతువుల చిత్రాలను కెమెరాలో బంధించారు. ప్రతి ఒక్కరూ కజిరంగ నేషనల్‌ పార్క్‌ను సందర్శించి ఇక్కడి ప్రకృతి అందాలను వీక్షించాలని కోరారు.
Last Updated :Mar 9, 2024, 3:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.