తెలంగాణ

telangana

ప్రతిధ్వని: జమ్ము వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి దేనికి సంకేతం?

By

Published : Jul 1, 2021, 9:08 PM IST

జమ్ముకశ్మీర్‌లో భారత వైమానిక స్థావరంపై జరిగిన డ్రోన్‌ దాడి దేశ ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. కశ్మీర్‌ లోయలో శాంతిని నెలకొల్పేందుకు భారత ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటున్న పూర్వరంగంలో ఈ దుశ్చర్య చర్చనీయాంశమైంది. ఈ దాడి చేసిన ముష్కరులు ఎవరు? వారి వెనుక ఎవరు ఉన్నారు? ఉగ్రవాదుల పీచమణిచేందుకు భారత బలగాలు ఇంకా ఎటువంటి సాంకేతిక సాధన సంపత్తిని సమకూర్చుకోవాలి అనే అంశాలపై నేటి ప్రతిధ్వని చర్చ.

ABOUT THE AUTHOR

...view details